ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలి

ABN, First Publish Date - 2021-10-27T06:09:30+05:30

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు నాలుగు నెలలుగా ఆపిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు ఎం.సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ సిటీ : స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు నాలుగు నెలలుగా ఆపిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు ఎం.సాంబశివరావు డిమాండ్‌ చేశారు. శ్రామిక మహిళా సంఘం ఆధ్వర్యంలో పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా కార్మికుల సమావేశం ఏఐటీయూసీ నగర కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు జీవో 549 ప్రకారం రూ.16వేల వేతనం చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.9వేలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఎం.సంధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తాతయ్య, ఎం.లక్ష్మీకుమారి, లీలావతి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T06:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising