ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్‌ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-05-09T05:42:13+05:30

ట్రాక్టర్‌ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరులపాడు, మే 8: వీరులపాడు మండలం వి.అన్నవరం గ్రామంలో వరి గడ్డి ట్రాక్టర్‌ పైనుంచి శనివారం జారి పడి వ్యక్తి మృతి చెందారు. గ్రామానికి చెందిన మండా అన్నారావు (55) ఖమ్మం జిల్లా మధిర మండలం చిలుకూరులో వరి గడ్డి లోడింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, గ్రామ శివారులో ట్రాక్టర్‌ పై నుంచి జారిపడ్డాడె. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 

Updated Date - 2021-05-09T05:42:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising