ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో పడి ఇంటర్‌ విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2021-01-16T05:46:45+05:30

చెరువులో పడి ఇంటర్‌ విద్యార్థి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విస్సన్నపేట, జనవరి 15: గొర్రెలను కడిగేందుకు చెరువులో దిగిన ఇంటర్‌ విద్యార్థి అందులో జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన తెల్లదేవరపల్లి సుగాలి తండాలో గురువారం జరిగింది. ఎస్సై లక్ష్మణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ధారావతు కల్యాణ్‌ (16) గొర్రెలను కడిగేందుకు తాళ్ల చెరువుకు వెళ్లాడు. గొర్రెలు కడుగుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. కుమారుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు స్థానికుల సాయంతో గాలించారు. మృతదేహాన్ని చెరువులో గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 


Updated Date - 2021-01-16T05:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising