ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్ ఎఫెక్ట్.. దుర్గగుడి అధికారుల్లో కదలిక

ABN, First Publish Date - 2021-08-02T21:22:53+05:30

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ కుంగిపోవడంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ కుంగిపోవడంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలతో దుర్గగుడి అధికారుల్లో కదలిక వచ్చింది. దాంతో వారు మరమత్తు పనులు చేపడుతున్నారు. అయితే దుర్గమ్మ దర్శనానికి వెళ్లే ఘాట్ రోడ్ కొన్ని నెలలుగా కుంగిపోతోంది. రోడ్డు మధ్యలో సగభాగం లోపలికి కుంగిపోయింది. తాత్కాలిక మరమత్తులు చేపట్టి వదిలేస్తున్నారు. ఇదే మార్గంలో భక్తులు వాహనాలతోపాటు దేవస్థానం బస్సులు వెళుతుంటాయి.


గత ఏడాది ఇంద్రకిలాద్రిపై కొండచరియలు విరిగిపడడంతో సీఎం జగన్ అభివృద్ధి పనుల కోసం రూ. 70 కోట్లు విడుదల చేశారు. కానీ ఆ పనులు ముందుకు సాగడంలేదు. ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులపై ఏబీఎన్‌లో వచ్చిన కథనాలతో స్పందించిన దుర్గగుడి అధికారులు మరమత్తుల కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈసారి కూడా పైపైన సిమ్మెంట్ రాసి వదిలేసే కార్యక్రమం చేపట్టారు.

Updated Date - 2021-08-02T21:22:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising