ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9 మంది మృతి.. 705 కేసులు

ABN, First Publish Date - 2021-05-17T05:19:26+05:30

9 మంది మృతి.. 705 కేసులు

కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద నిర్మానుష్యంగా రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా మహమ్మారికి జిల్లాలో ఆదివారం మరో 9 మంది బలయ్యారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 705 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 76,269కు చేరింది. మరణాలు అధికారికంగా 864కు పెరిగాయి. ఇంకా 9,997 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 




Updated Date - 2021-05-17T05:19:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising