ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

56 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-11-28T05:52:18+05:30

56 మందికి కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : గడిచిన 24 గంటల్లో జిల్లాలో 56 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదు. శనివారం నమోదైన కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,20,194కు చేరగా, మరణాలు అధికారికంగా 1,454 వద్ద నిలకడగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా కరోనా బారినపడిన వారిలో ఇప్పటి వరకు 1,18,341 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 399 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-11-28T05:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising