ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

450 మద్యం సీసాలు స్వాధీనం

ABN, First Publish Date - 2021-12-08T06:22:11+05:30

తెలంగాణ నుంచి అక్రమ మద్యం తరలిస్తుండగా ఎస్‌ఈబీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలతో పాటు నిందితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, డిసెంబరు 7: తెలంగాణ నుంచి అక్రమ మద్యం తరలిస్తుండగా ఎస్‌ఈబీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఈబీ సీఐ గిరిజ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారు జామున ఎస్‌ఈబీ సిబ్బందితో కలసి సీఐ ప్రత్యేక నిఘా పెట్టారు. విజయవాడ రూరల్‌ కొత్తూరు తాడేపల్లికి చెందిన ఇద్దరు  రెండు ఆటోల్లో 450 మద్యం సీసాలు తరలిస్తుండగా జి.కొండూరు మండలం కందులపాడు అడ్డరోడ్డు వద్ద వారిని అదుపులోకి తీసుకొని మైలవరం డివిజనల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయానికి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి ఆటోలను సీజ్‌ చేసినట్లు గిరిజ తెలిపారు. 


Updated Date - 2021-12-08T06:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising