ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

424 కేసులు.. నలుగురు మృతి

ABN, First Publish Date - 2021-06-18T05:16:55+05:30

424 కేసులు.. నలుగురు మృతి

జీజీహెచ్‌లో రోగుల బంధువులకు ఉచిత అన్నదానం వద్ద రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా కారణంగా జిల్లాలో గురువారం మరో నలుగురు మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 424 మందికి వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య అధికారికంగా 1,050కు చేరగా, పాజిటివ్‌ కేసులు 97,147కు పెరిగాయి. వీరిలో ఇప్పటివరకు 90,811 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 5,286 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  


Updated Date - 2021-06-18T05:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising