ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

392 కేసులు.. ఐదుగురు మృతి

ABN, First Publish Date - 2021-06-13T04:53:37+05:30

392 కేసులు.. ఐదుగురు మృతి

దుర్గగుడిలో ఖాళీగా క్యూలైన్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. వైరస్‌ బారినపడి కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్‌ బాధితుల్లో మరో ఐదుగురు శనివారం మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 392 మంది కరోనా బారిన పడ్డారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో కొవిడ్‌ మరణాల సంఖ్య అధికారికంగా 1,029కు చేరింది. మొత్తం పాజిటివ్‌ కేసులు 95,203కు పెరిగాయి. వీరిలో ఇప్పటివరకు 86,443 మంది వ్యాధి నుంచి కోలుకోగా, ఇంకా 7,731 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 


Updated Date - 2021-06-13T04:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising