ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 మందికి కరోనా.. 41 మంది డిశ్చార్జి

ABN, First Publish Date - 2021-02-06T05:59:00+05:30

11 మందికి కరోనా.. 41 మంది డిశ్చార్జి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో శుక్రవారం కొత్తగా 11 మందికి కరోనా సోకింది. కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో పాజిటివ్‌ బాధితుడు మరణించాడు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 48,743కు పెరిగింది. కరోనా మరణాలు అధికారికంగా 679కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 41 మంది బాధితులు కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంకా 260 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-02-06T05:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising