ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలోనే కృష్ణా బోర్డు పెట్టాలి: ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు

ABN, First Publish Date - 2021-07-15T22:56:19+05:30

విజయవాడలోనే కృష్ణా బోర్డు పెట్టాలి: ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు. ఈ ప్రాజెక్టులన్నీ నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలంటూ కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్‌ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం 255 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని ఫిర్యాదు చేశారు. తాము తెలంగాణ రైతులకు వ్యతిరేకంకాదని, కృష్ణా బోర్డును విజయవాడలోనే ఏర్పాటు చేయాలన్నారు. 




Updated Date - 2021-07-15T22:56:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising