ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ప్రభుత్వ లేఖపై స్పందించిన కృష్ణ రివర్ బోర్డు

ABN, First Publish Date - 2021-06-24T16:38:02+05:30

తెలంగాణ ప్రభుత్వ లేఖపై కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ లేఖపై కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు స్పందించింది. రామలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు జలవనరుల శాఖ కార్యదర్శికి బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. డీపీఆర్ ఇవ్వకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టరాదని  బోర్డు స్పష్టం చేసింది. అత్యున్నత మండలి ఆమోదం లేకుండా ఎత్తిపోతల పనులు చేపట్టరాదని పేర్కొంది. ప్రాజెక్టు ప్రాంతంలో తమ బృందం పర్యటనకు ఏపీ ప్రభుత్వం సహకరించలేదని గుర్తుచేసింది.

Updated Date - 2021-06-24T16:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising