ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna: మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ..ఒకరు మృతి

ABN, First Publish Date - 2021-09-17T13:28:13+05:30

గుడివాడ రైల్వేస్టేషన్ దగ్గర మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. రాపాని ఏసు, బత్తుల సాయికుమార్‎లు మద్యం మత్తులో గొడవపడ్డారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: గుడివాడ రైల్వేస్టేషన్ దగ్గర మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. రాపాని ఏసు, బత్తుల సాయికుమార్‎లు మద్యం మత్తులో గొడవపడ్డారు. ఈ ఘర్షణలో బత్తుల సాయికుమార్‎పై రాపాని ఏసు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో సాయికుమార్‎కు  తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆస్పత్రి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయికుమార్ మృతి చెందాడు. కాగా, వీరిద్దరి మధ్య గొడవకు కారణాలు తెలియలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-17T13:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising