ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల మట్టి దందా

ABN, First Publish Date - 2021-03-07T20:56:48+05:30

కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో మట్టి మాఫియా హల్‌చల్‌ చేస్తోంది. చంద్రాల గ్రామంలో చెరువు మట్టిని మట్టి మాఫియా దోచేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం: కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో మట్టి మాఫియా హల్‌చల్‌ చేస్తోంది. చంద్రాల గ్రామంలో చెరువు మట్టిని మట్టి మాఫియా దోచేస్తోంది. చంద్రాల గ్రామంలో వైసీపీ నేతల మట్టి దందాకు పాల్పడుతున్నారు. మట్టి దందాలో వైసీపీ ప్రధాన నాయకుడి హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వందల ట్రాక్టర్లతో సమీప ఇటుక బట్టీలకు మట్టి తరలించారు. ఒక్కో ట్రక్కు మట్టి రూ.600 చొప్పున ఇటుక బట్టీలకు తరలించారని స్థానికులు చెబుతున్నారు. మట్టి దందా గురించి అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. మట్టి, ఇసుక అక్రమ రవాణాలో వైసీపీ నేతలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పూర్తి సహకారం ఉందనే ఆరోపలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాను అరికట్టాలని, చెరువు ఆయకట్టు రైతులు, గ్రామ ప్రజల డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-03-07T20:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising