ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణాజిల్లా: మంటగలసిన మానవత్వం

ABN, First Publish Date - 2021-05-11T19:59:27+05:30

కృష్ణాజిల్లా: తిరువూరు మండలం, మునుకుళ్ల గ్రామంలో మానవత్వం మంటగలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: తిరువూరు మండలం, మునుకుళ్ల గ్రామంలో మానవత్వం మంటగలిసింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని రోడ్డు మీద వదిలి వేశారు. తిరువూరు మండలం, మునుకుళ్ల గ్రామంలో ఆపదలో ఉన్నారని 108 అంబులెన్స్‌కి ఫోన్ చేయగా.. మృతి చెందారని రోడ్డు మీద వదిలేసి అంబులెన్స్ సిబ్బంది వెళ్లిపోయారు. దీంతో మృతుడు షేక్ శుభాని(35) మృతదేహం రోడ్డుపైనే ఉండిపోయింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-05-11T19:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising