ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో బైక్‎ను ఢీకొన్న టిప్పర్ లారీ, వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-05-06T17:42:38+05:30

జిల్లాలోని తిరువూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతలపాడు వద్ద భైక్‎పై వెళ్తున్న ఇద్దరు దంపతులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ భర్త దాసరి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని తిరువూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతలపాడు వద్ద  భైక్‎పై వెళ్తున్న ఇద్దరు దంపతులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ భర్త దాసరి కృష్ణ (30) అక్కడికక్కడే మృతి చెందగా..భార్య (అలివేలు) పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తిరువూరులో ఒక శుభకార్యానికి హాజరై మధిరకు ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-06T17:42:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising