ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'లక్షణాలు అధికంగా ఉంటేనే ఆసుపత్రిలో చేరండి'

ABN, First Publish Date - 2021-04-22T20:41:40+05:30

'లక్షణాలు అధికంగా ఉంటేనే ఆసుపత్రిలో చేరండి'

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కోవిడ్ లక్షణాలు అధికంగా ఉన్నవారు మాత్రమే ఆసుపత్రిలో చేరాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. గురువారం జిల్లాలో కోవిడ్ పరిస్థితిపై మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సమావేవంలో జిల్లా ఎస్పీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 27 కోవిడ్ ఆసుపత్రికి అనుమతి ఇచ్చామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 150 సెంటర్లో వ్యాక్సినేషన్ రెండోదశ కొనసాగుతోందని, విజయవాడలో మచిలీపట్నంలో హోమ్ ఐసొలేషన్  కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కోవిడ్ వేగంగా విస్తరిస్తునందున మాస్క్, శానిటైజర్లను ప్రతి ఒక్కరు తప్పకుండా వాడాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు.

Updated Date - 2021-04-22T20:41:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising