ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు రాయలసీమలో యథాతథంగా కృష్ణా బోర్డు బృందం పర్యటన

ABN, First Publish Date - 2021-08-04T19:47:02+05:30

గురువారం రాయలసీమలో యథాతథంగా కృష్ణా బోర్డు బృందం పర్యటించనుంది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విచారణ జరిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: గురువారం రాయలసీమలో యథాతథంగా కృష్ణా బోర్డు బృందం పర్యటించనుంది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విచారణ జరిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తనిఖీలలో తెలంగాణ అధికారి ఉండకూడదని ఏపీ ప్రభుత్వం పిటిషన్ పేర్కొంది. సీడబ్లూసీలో పనిచేస్తున్న దేవేందర్‌రావును తనిఖీ బృందంలో చేర్చడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అభ్యంతరాన్ని ఎన్జీటీ పరిగణనలోకి  తీసుకుంది. తెలుగు వ్యక్తులు లేకుండా తనిఖీలకు వెళ్లాలని కృష్ణాబోర్డుకు ఎన్జీటీ ఆదేశించింది. ఈనెల 9న నివేదిక అందజేయాలని కృష్ణాబోర్డును  ఎన్జీటీ ఆదేశించింది.

Updated Date - 2021-08-04T19:47:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising