25న కృష్ణా బోర్డు భేటీ
ABN, First Publish Date - 2021-05-14T08:54:32+05:30
కృష్ణా నదీ జలాలు 2021-22 సంవత్సరానికి కేటాయింపులు .. మిగులు జలాల సర్దుబాటు .. 2020-21 వార్షిక నీ
అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ జలాలు 2021-22 సంవత్సరానికి కేటాయింపులు .. మిగులు జలాల సర్దుబాటు .. 2020-21 వార్షిక నీటి వినియోగం, కేఆర్ఎంబీ బడ్జెట్ తదితర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 25న కృష్ణా బోర్డు వర్చువల్ విధానంలో సమావేశం కానుంది.
Updated Date - 2021-05-14T08:54:32+05:30 IST