ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: నందిగామ రైతుపేటలో దొంగల బీభత్సం

ABN, First Publish Date - 2021-09-06T13:54:10+05:30

కృష్ణా జిల్లాలోని నందిగామ రైతుపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సామ్ సంగ్ ఎలక్ట్రానిక్ షాపులో చొరబడి సుమారుగా రూ.80 వేల నగదు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో షాప్ షెట్టర్లను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: కృష్ణా జిల్లాలోని నందిగామ రైతుపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సామ్ సంగ్ ఎలక్ట్రానిక్ షాపులో చొరబడి సుమారుగా రూ.80 వేల నగదు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో షాప్ షెట్టర్లను బద్దలు కొట్టి షాపులో ఉన్న క్యాష్, విలువైన వస్తువులను అపహరించారు. ఉదయం షాపు ఓపెన్ చేయడానికి వచ్చిన యజమాని తన షాప్ షెట్టర్లు ఓపెన్ చేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-06T13:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising