ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna: ఇంటి స్థలం విషయంలో పరస్పరం దాడులు చేసుకున్న ఇరువర్గాలు

ABN, First Publish Date - 2021-08-16T16:55:42+05:30

గూడూరు మండలం మన్నాడులో ఇరువర్గాలు ఇంటి స్థలం విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాలు పర్సపరం కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: గూడూరు మండలం మన్నాడులో ఇరువర్గాలు ఇంటి స్థలం విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఇంటి యజమాని అయిన బొమ్మ నాగేశ్వరరావుపై దుండగులు హత్యాయత్నం చేయడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. దీంతో బంధువులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నాగేశ్వరరావుపై హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2021-08-16T16:55:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising