ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను మొదటి నుంచీ చెబుతూనే వున్నాను: మాజీ ఎంపీ

ABN, First Publish Date - 2021-11-20T21:25:20+05:30

వైసీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని మాజీ ఎంపీ కొత్తపల్లి గీత మండిపడ్డారు. వైసీపీ నేతల వైఖరిపై తాను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని మాజీ ఎంపీ కొత్తపల్లి గీత మండిపడ్డారు. వైసీపీ నేతల వైఖరిపై తాను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానని చెప్పారు. భువనేశ్వరి పట్ల అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. నేతలను ఎన్నుకునే ముందు మహిళలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. క్యారెక్టర్‌ అసాసినేషన్‌ రాజకీయాలపై తీవ్రంగా ఖండించారు. 

Updated Date - 2021-11-20T21:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising