ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు : కోరుముట్ల

ABN, First Publish Date - 2021-05-20T23:53:23+05:30

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల నిరవధిక వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్ధిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా.. సంక్షేమ రంగానికి భారీ కేటాయింపులు జరిపామన్నారు. ప్రతి పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసే ప్రభుత్వం తమదని.. కరోనా కష్టకాలంలో చికిత్స కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు పక్క రాష్ట్రంలో దాక్కున్నారు. మాక్ అసెంబ్లీ పేరుతో అర్ధం లేని విమర్శలు చేసేందుకు సిద్దపడుతున్నారు. ఎస్సీలకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపారు. ప్రతిపక్షాలు ప్రజలకు అండగా నిలబడటంలో విఫలమయ్యాయిఅని కోరుముట్ల విమర్శలు గుప్పించారు.

Updated Date - 2021-05-20T23:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising