ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: కొండపల్లి చేరుకున్న టీడీపీ కౌన్సిలర్లు

ABN, First Publish Date - 2021-11-22T15:39:26+05:30

కొండపల్లి చైర్మన్ ఎన్నిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభకానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కొండపల్లి చైర్మన్ ఎన్నిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభకానుంది. కొద్దిసేపటి క్రితమే టీడీపీ కౌన్సిలర్లు కొండపల్లికి చేరుకున్నారు. కాగా కార్యాలయంలోకి కౌన్సిలర్లు సమయానికి చేరుకోకుండా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఎంపీ కేశినేనితో కలిసి 9:50 గంటలకు టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ కార్యాలయానికి చేరుకున్నారు.  ఉదయం 10గంటలలోగా తమ హాజరును కమిషనర్‌కు కౌన్సిలర్లు ధృవీకరించాల్సి ఉంది. మరోవైపు వైసీపీ కౌన్సిలర్లు ఇంకా కౌన్సిల్ కార్యాలయానికి చేరుకోలేదు. సమావేశానికి హాజరు కావాలా.. వద్దా అనే మీమాంసలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.  టీడీపీ సభ్యులు పూర్తిస్థాయిలో హాజరుకావటంతో కోరంకు సంఖ్యాబలం సరిపోనుంది. 

Updated Date - 2021-11-22T15:39:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising