ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండపల్లి మున్సిపాలిటీలో నెలకొన్న ఉత్కంఠ

ABN, First Publish Date - 2021-11-21T19:47:54+05:30

కొండపల్లి మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అభ్యర్థులను తమ వైపు లాక్కోవాలని వైసీపీ నేతలు చూస్తున్నారు. పోటాపోటీగా టీడీపీ, వైసీపీ క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కొండపల్లి మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అభ్యర్థులను తమ వైపు లాక్కోవాలని  వైసీపీ నేతలు చూస్తున్నారు. పోటాపోటీగా  టీడీపీ, వైసీపీ క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. టీడీపీ క్యాంపులో ఉన్న వారిపై తప్పుడు కేసులు పెట్టే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా, చెరో 14 వార్డులు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచి టీడీపీకి మద్దతు ఇచ్చారు.  స్వతంత్ర వార్డు మెంబరు రాకతో టీడీపీ  మెజారిటీ సాధించింది. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని, వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. 


Updated Date - 2021-11-21T19:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising