ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కోడికత్తి’ నిందితుడి బెయిల్‌ తీర్పు రిజర్వ్‌

ABN, First Publish Date - 2021-05-05T09:01:18+05:30

వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు (రెండో అదనపు జిల్లా జడ్డి) రిజర్వ్‌ చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మే 4 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు (రెండో అదనపు జిల్లా జడ్డి) రిజర్వ్‌ చేసింది. శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 2.8 ఏళ్లుగా ఉంటున్నారు. పలుమార్లు ఆయన తరఫున న్యాయవాది బెయిల్‌ పిటిషన్లను దాఖలు చేశారు. తాజాగా గత నెల 24న మరో పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టులో దాఖలు చేశారు. శ్రీనివాస్‌ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేదని, బెయిల్‌ మంజూరు చేస్తే ఆయన వారిని దగ్గరుండి చూసుకొంటారని పిటిషన్‌లో తెలిపారు. దీనిపై కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. 

Updated Date - 2021-05-05T09:01:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising