ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేం నలుగురిమే తిట్టేది.. మమ్మల్ని చాలా మందిని పెట్టి తిట్టిస్తున్నారు: కొడాలి నాని

ABN, First Publish Date - 2021-10-20T23:12:29+05:30

తాము నలుగురిమే తిట్టేదని, తమను చాలా మందిని పెట్టి తిట్టిస్తున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తాము నలుగురిమే తిట్టేదని, తమను చాలా మందిని పెట్టి చంద్రబాబు తిట్టిస్తున్నారని మంత్రి కొడాలి నాని తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని టీడీపీ నేత పట్టాభి చాలా అవమాన పర్చారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకూ ఎవర్నీ తిట్టలేదన్నారు. రోజుకో ప్రెస్‌మీట్ లేకపోతే చంద్రబాబుకు నిద్ర పట్టదని విమర్శించారు. చంద్రబాబు బతుకెంత... టీడీపీ కార్యాలయం ఎంత అని కొడాలి నాని ఘాటుగా వ్యాఖ్యానించారు. 



Updated Date - 2021-10-20T23:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising