ఆ దమ్ము పవన్కల్యాణ్కు లేదు: కొడాలి నాని
ABN, First Publish Date - 2021-12-21T00:17:37+05:30
ఆ దమ్ము పవన్కల్యాణ్కు లేదు: కొడాలి నాని
అమరావతి: ఆర్బీకే సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. రంగు మారిన ధాన్యాన్ని రేటు తగ్గకుండా కొంటామన్నారు. భువనేశ్వరిని ఏమీ అనకున్నా అన్నానని చంద్రబాబు ప్రచారం చేశారని చెప్పారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సింది కేంద్రమేనని ఆయన సూచించారు. తాము ఏంచేయాలో తమకు తెలుసన్నారు. విశాఖ ప్లాంట్పై కేంద్రాన్ని నిలదీసే దమ్ము పవన్కు లేదని విమర్శించారు.
Updated Date - 2021-12-21T00:17:37+05:30 IST