ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూపన్లు జారీ చేసి ధాన్యాన్ని సేకరిస్తాం: కొడాలి నాని

ABN, First Publish Date - 2021-05-19T20:57:23+05:30

కూపన్లు జారీ చేసి ధాన్యాన్ని సేకరిస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కూపన్లు జారీ చేసి ధాన్యాన్ని సేకరిస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఆర్బీకేల ద్వారా ధాన్యం నమూనాలు పరిశీలించి.. రైతు కల్లం వద్దే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ధాన్యం అమ్మిన రైతుకు రసీదులో పొందుపరిచిన మొత్తాన్ని.. ఆన్ లైన్ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన కల్లం వద్ద ధాన్యం కొనుగోలు ప్రక్రియను తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని కొడాలి నాని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-19T20:57:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising