ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు ప్రమాద ఘటనపై కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి

ABN, First Publish Date - 2021-12-15T22:06:28+05:30

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద జరిగిన బస్సు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు కిషన్‌రెడ్డి సానుభూతి తెలిపారు. ఏపీ సీఎస్‌కు ఫోన్ చేసి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి కోరారు. 


Updated Date - 2021-12-15T22:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising