ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన చిన్నారి కేసును ఛేదించిన పోలీసులు

ABN, First Publish Date - 2021-08-29T14:30:58+05:30

జిల్లాలోని మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపైన చిన్నారి ఆచూకీ మధు పిల్లల ఆస్పత్రిలో పాపను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: జిల్లాలోని మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాపైన చిన్నారి కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాపైన చిన్నారి ఆచూకీ మధు పిల్లల ఆస్పత్రిలో పాపను పోలీసులు గుర్తించారు. చిన్నారిని తల్లి కోమలికి పోలీసులు అప్పగించారు. కిడ్నాప్ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  చిన్నారి కిడ్నాప్ వ్యవహారంలో తల్లిదండ్రుల వ్యవహారంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-08-29T14:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising