ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా లోకానికి జగన్‌ క్షమాపణ చెప్పాలి: కేశినేని శ్వేత

ABN, First Publish Date - 2021-03-08T19:22:17+05:30

విజయవాడ: మహిళా లోకానికి జగన్‌ క్షమాపణ చెప్పాలని ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మహిళా లోకానికి జగన్‌ క్షమాపణ చెప్పాలని ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత డిమాండ్ చేశారు. పూజించాల్సిన మహిళల్ని లాఠీలతో వేధించడం సిగ్గుచేటన్నారు. మహిళా దినోత్సవం నాడు మహిళా రైతులపై లాఠీ చార్జి హేయమన్నారు. మహిళల కన్నీరుకు కారణమైన జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కనకదుర్గమ్మ దర్శనానికి కూడా అనుమతించరా..? అని ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులే.. భక్షిస్తుంటే.. హోం మంత్రి ఏం చేస్తున్నట్లని కేశినేని శ్వేత నిలదీశారు. హోం మంత్రిగా ఉన్న మహిళ చేతులు కట్టుకుని చూస్తున్నందుకు సిగ్గుపడాలన్నారు. మహిళల్ని, రైతుల్ని కన్నీరు పెట్టించి జగన్ రెడ్డి నియంతలా మారారన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అరెస్టు చేసిన మహిళలను భేషరతుగా విడుదల చేయాలని కేశినేని శ్వేత డిమాండ్ చేశారు.


Updated Date - 2021-03-08T19:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising