ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కేశినేని ఓటుతో టీడీపీ ఖాతాలోకి కొండపల్లి?

ABN, First Publish Date - 2021-11-22T04:34:25+05:30

కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్ ఎన్నికల్లో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేసింది. అత్యవసర విచారణ చేయాలని ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్ ఎన్నికల్లో సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేసింది. అత్యవసర విచారణ చేయాలని పురపాలక ముఖ్య కార్యదర్శి కోరారు. అత్యవసర విచారణకు హైకోర్టు సీజే నిరాకరించారు. ఎక్స్‌ అఫిషియో ఓటును వినియోగించుకునేలా అనుమతించాలని ఎంపీ కేశినేని నాని సింగిల్ జడ్జి ముందు పిటిషన్ వేశారు. ఓటు వేసేందుకు ఎంపీకి అనుమతి ఇస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ సమానంగా వార్డులు గెలిచాయి. ఎంపీ కేశినేని ఓటుతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి చేరుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. 


Updated Date - 2021-11-22T04:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising