ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేశినేని ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం

ABN, First Publish Date - 2021-12-02T02:27:41+05:30

లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. తెలుగురాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే ధాన్యం సేకరణ చేస్తున్నాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. తెలుగురాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే ధాన్యం సేకరణ చేస్తున్నాయని కేంద్రం తెలిపింది. ఏపీ కంటే తెలంగాణ నుంచే ఎక్కువ బియ్యం సేకరించామని పేర్కొంది. 2019, 20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 74.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కేంద్రం ప్రకటించింది. 2020, 21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నులు, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని కేంద్రం తెలిపింది.

Updated Date - 2021-12-02T02:27:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising