ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన కేశినేని

ABN, First Publish Date - 2021-07-15T23:44:54+05:30

ఏపీ ప్రభుత్వాన్ని ఎంపీ కేశినేని నాని సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాతో అల్లాడుతుంటే పన్నులు వేస్తారా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఏపీ ప్రభుత్వాన్ని ఎంపీ కేశినేని నాని సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాతో అల్లాడుతుంటే పన్నులు వేస్తారా? అని ప్రశ్నించారు. ఆర్ధిక మాంద్యం పరిస్థితుల్లో పన్నుల భారం వేశారని, వైసీపీ అధికారంలోకి వస్తే పన్నులు పెంచుతుందని విపక్షాలు ముందే చెప్పాయని గుర్తుచేశారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేస్తే సామాన్యుడు బతికే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. పేద మధ్యతరగతి ప్రజలను రోడ్డుకి లాగుతారా అని ఆయన నిలదీశారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కును వైసీపీ ప్రభుత్వం నొక్కుతోందని కేశినేని నాని ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-15T23:44:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising