ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభలో రుయా మరణాలపై కనకమేడల నోటీసులు

ABN, First Publish Date - 2021-07-28T17:44:48+05:30

రాజ్యసభలో రుయా మరణాలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నోటీసులు ఇచ్చారు. తిరుపతి రుయాలో కోవిడ్ మరణాలపై దర్యాప్తు చేయాలన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : రాజ్యసభలో రుయా మరణాలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నోటీసులు ఇచ్చారు. తిరుపతి రుయాలో కోవిడ్ మరణాలపై దర్యాప్తు చేయాలన్నారు. కరోనాతో కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే నష్టపరిహారమివ్వాలన్నారు. రాష్ట్రం పరిహారమిచ్చేలా కేంద్రం ఆదేశాలివ్వాలని కనకమేడల కోరారు.


Updated Date - 2021-07-28T17:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising