ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'కాపు' దొంగల ముఠా అవినీతిని ఎండగడుతాం: కాలవ శ్రీనివాసులు

ABN, First Publish Date - 2021-05-09T01:00:15+05:30

వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం.. అక్రమంగా కేసుల్లో ఇరికించడం పరిపాటిగా మారిందని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేతల కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం.. అక్రమంగా కేసుల్లో ఇరికించడం పరిపాటిగా మారిందని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేతల కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు రామచంద్రారెడ్డి ప్రోద్బలంతోనే.. టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి మారుతిపై దాడి జరిగిందని చెప్పారు. లోకేష్ స్పందిస్తే ఆయనపై అక్రమ కేసు పెట్టడం సరికాదన్నారు. 'కాపు' దొంగల ముఠా అవినీతిని ఎండగడుతామని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-09T01:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising