ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయదుర్గంలో అక్రమాలు మితిమీరాయి: కాల్వ

ABN, First Publish Date - 2021-01-21T23:23:21+05:30

రాయదుర్గంలో అక్రమాలు మితిమీరాయి: కాల్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాయదుర్గంలో అక్రమాలు మితిమీరాయని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. కాపు రామచంద్రారెడ్డి అరాచక శక్తిగా మారాడన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. కాపు రామచంద్రారెడ్డిపై సీఎం చర్యలు తీసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-01-21T23:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising