ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్పొరేటర్‌నే మేయర్‌ను చేసిన వైసీపీ

ABN, First Publish Date - 2021-10-25T21:44:51+05:30

కాకినాడ మేయర్‌గా టీడీపీ కార్పొరేటర్ సుంకర శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ మేయర్‌గా టీడీపీ కార్పొరేటర్ సుంకర శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ మేయర్ పావనిని గద్దె దించి మళ్లీ టీడీపీ కార్పొరేటర్‌నే వైసీపీ మేయర్‌ను చేసింది. అసలు ఈ ఎన్నికలో ఏం జరిగిందంటే.. కార్పొరేషన్‌లో వైసీపీకి బలంలేదు. అందుకే టీడీపీ కార్పొరేటర్‌ను మళ్లీ మేయర్‌ను చేసింది. ఒక పక్క హైకోర్టులో స్టే ఉండగానే అధికారులు ఈ మేయర్ ఎన్నిక జరిపారు. కాకినాడ డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్ కుమార్ ఎన్నికయ్యారు.

Updated Date - 2021-10-25T21:44:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising