ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్

ABN, First Publish Date - 2021-12-28T19:40:34+05:30

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. లాయర్ లోకేశ్వర్‌రెడ్డి ద్వారా సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో ఇతరుల పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై ఎస్పీ, పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. లాయర్ ద్వారా పులివెందుల కోర్టుకు కృష్ణారెడ్డి తెలియజేశారు. సీబీఐకి మద్దతుగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు వేరే పేర్లు చెప్పాలని కృష్ణారెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. 



Updated Date - 2021-12-28T19:40:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising