ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసు...పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం

ABN, First Publish Date - 2021-09-15T14:34:05+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో భాగంగా సీబీఐ బృందం పులివెందులకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో భాగంగా సీబీఐ బృందం పులివెందులకు చేరుకుంది. వైఎస్ వివేకా నివాసంలో రెండవ రోజు  సీన్ రీ కన్స్ట్రక్షన్ కొనసాగనుంది. వివేకా హత్యజరిగిన రోజున నివాసంలోకి ఎవరెవరు వెళ్ళారు.. ఆరోజు రాత్రి ఎవరెవరు ఇంట్లో  తిరగారు..అనేదానికి  షార్ట్ లెటర్స్‌తో  టీషర్ట్‌లు వేయించి సీబీఐ బృందం రిహార్సల్స్ చేయిస్తోంది. టిషర్ట్‌లపై  సునీల్, దస్తగిరి, ఉమాశంకర్, రంగన్న పేర్లు ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2021-09-15T14:34:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising