ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-06-10T05:17:49+05:30

కల్లుట్ల వాసి తలారి ఓబు లేసు (30) పొలాలకు వాడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తల మంచిపట్నం పోలీసులు తెలిపారు.

ఓబులేసు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, జూన 9: కల్లుట్ల వాసి తలారి ఓబు లేసు (30) పొలాలకు వాడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తల మంచిపట్నం పోలీసులు తెలిపారు. బుధవా రం సాయంత్రం పురుగుల మందు తాగడం తో గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్పాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికి త్స కోసం ప్రొద్దుటూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

తలమంచిపట్నం ఎస్‌ఐ ధనుంజయుడును వివరణ కోరగా ఓబులేసు పురుగుల మందుతాగి మృతి చెందిన విషయంపై ఎవరూ  కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.


Updated Date - 2021-06-10T05:17:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising