ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2021-07-25T04:48:44+05:30

నగర పంచాయతీ కడప రోడ్డులోని ఓ రీబటన్‌ టైర్‌ కంపెనీలో విద్యుత్‌ షాక్‌ తగిలి శాంతినగర్‌కు చెందిన తలారి నగేష్‌ (32) శనివారం మృతి చెందాడు.

మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ క్రిష్ణయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగుంట్ల, జూలై 24: నగర పంచాయతీ కడప రోడ్డులోని ఓ రీబటన్‌ టైర్‌ కంపెనీలో విద్యుత్‌ షాక్‌ తగిలి శాంతినగర్‌కు చెందిన తలారి నగేష్‌ (32) శనివారం మృతి చెందాడు. రీబటన్‌ చేస్తుండగా ర్యాషింగ్‌ మోటార్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరిగి షాక్‌ కొట్టడంతో నగేష్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ క్రిష్ణయ్య విచారించి కేసు నమోదు చేశారు. సంఘటన కంపెనీలో జరిగిందని, తమకు ఎలాంటి సంబంధం లేదని డిస్కం ఏఈ సుబ్బారావు తెలిపారు. 

Updated Date - 2021-07-25T04:48:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising