ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN, First Publish Date - 2021-06-18T05:01:04+05:30

మండలంలోని మారెళ్లమడక గ్రామం కొండ వాండ్లపల్లెకు చెందిన కేసినేని జయమ్మ (45) గురువారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది.

మృతిచెందిన జయమ్మ(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్రాయపేట, జూన్‌ 17: మండలంలోని మారెళ్లమడక గ్రామం కొండ వాండ్లపల్లెకు చెందిన కేసినేని జయమ్మ (45) గురువారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాలతిమ్మయ్యగారిపల్లెలో జయమ్మ బంధువు మృతి చెందడంతో చూసేందుకు గురువారం ఉదయం బైకుపై వెళ్తుండగా దేవరగుట్ట సమీపాన దశరథ మహారాజు గుడి వద్దకు రాగానే బైకుపై కూర్చున్న జయమ్మ అదుపుతప్పి కిందపడింది. తీవ్ర గాయాలు కావడంతో వేంపల్లెకు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.


Updated Date - 2021-06-18T05:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising