ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనస్థాపంతో మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-05-24T05:41:00+05:30

మండలంలోని నారాయణనెల్లూరు గ్రామంలో ఆదివా రం తెల్లవారుజామున తోట లక్షుమ్మ అనే మహిళ మనస్థాపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

లక్షుమ్మ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనగలూరు, మే 23 : మండలంలోని నారాయణనెల్లూరు గ్రామంలో ఆదివా రం తెల్లవారుజామున తోట లక్షుమ్మ అనే మహిళ మనస్థాపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ చెన్నకేశవ వివరాల మేరకు... ఓబులవారిపల్లె మండలం జీవీపురం గ్రామానికి చెందిన తోట లక్షుమ్మకు ఒక్కగానొక్క కుమార్తె. ఆమెను నారాయణనెల్లూరులో ఇచ్చి వివాహం చేసింది. ఆమె ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. ఈ క్రమంలో లక్షుమ్మ రెండు రోజుల కిందట తన కుమార్తెను చూసేందుకు నారాయణ నెల్లూరుకు వెళ్లింది. ఏమైందో ఏమోగాని శనివారం రాత్రి తల్లీకూతుర్ల మధ్య వివాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన లక్షుమ్మ తెల్లవారుజామున గ్రా మం ఆనుకొని ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని బావి నుంచి వెలికి తీసి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పినట్లు ఎస్‌ఐ వివరించారు.

Updated Date - 2021-05-24T05:41:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising