ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-06-24T05:07:42+05:30

ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, జూన్‌ 23: ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సచివాలయం వద్ద ఎంపీడీవో రామచంద్రారెడ్డి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరైన ఆయన హాజరయ్యారు. ఈసందర్భం గా తమ సమస్యలు పరిష్కరించాలని పలువురు వినతి పత్రాలు సమర్పించా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ అర్హుత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారికి తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. జమ్మలమడుగు మార్కెట్‌యార్డు చైర్మన్‌ శివగురివిరెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T05:07:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising