ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ అభివృద్ధికి వార్డు సభ్యులే కీలకం

ABN, First Publish Date - 2021-10-30T04:52:00+05:30

గ్రామ పంచాయతీ అభివృద్ధిలో వార్డు సభ్యులు ఎంతో కీలకమని ఎంపీడీవో రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, అక్టోబరు 29: గ్రామ పంచాయతీ అభివృద్ధిలో వార్డు సభ్యులు ఎంతో కీలకమని ఎంపీడీవో రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో మాట్లాడుతూ దేశాభివృద్ధి చెందాలంటే ముందుగా గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలన్నారు. గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులందరూ పరిపాలనపై పూర్తి స్ధాయి అవగాహన కల్పించడానికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు బషీర్‌, రామకృష్ణ, మహేందర్‌రెడ్డి, శ్రీను, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-30T04:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising