ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసు.. మళ్లీ మొదలైన సీబీఐ విచారణ

ABN, First Publish Date - 2021-12-15T20:16:35+05:30

వివేకానందరెడ్డి హత్య కేసు కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సీబీఐ విచారణ మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప జిల్లా: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ సీబీఐ విచారణ మొదలైంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ కొనసాగుతోంది. సీబీఐ విచారణకు సునీల్ కుమార్ బంధువు భరత్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. గత నెల 21న కొత్త వ్యక్తుల పేర్లను తెరపైకి తెస్తూ.. భరత్ కుమార్ యాదవ్ సీబీఐకు లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భరత్ కుమార్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 


Updated Date - 2021-12-15T20:16:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising