ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసు: నలుగురిపై చార్జిషీటుతో.. పులివెందులతో పాటు జిల్లాలో కలకలం..

ABN, First Publish Date - 2021-10-28T16:22:35+05:30

వివేకానంద రెడ్డి హత్య కేసులో నలుగురిపై సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేయడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప జిల్లా:  మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నలుగురిపై సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేయడంతో పులివెందులతో పాటు కడప జిల్లాలో కలకలం రేగుతోంది. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు మరి కొందరిని అరెస్ట్ చేసి చార్జిషీటు దాఖలు చేస్తారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దీంతో పులివెందులలోని సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న అనుమానితుల్లో ఆందోళన మొదలైంది. విచారణ ఎదుర్కొన్న కొందరు అధికారపార్టీ నేతలు కూడా భయందోళన చెందుతున్నట్లు సమాచారం.

Updated Date - 2021-10-28T16:22:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising