ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్ధరాత్రి నుంచి పులివెందులలో తిరుతున్న సీబీఐ టీమ్

ABN, First Publish Date - 2021-07-28T19:42:28+05:30

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఎవరిని ఎప్పుడు అదుపులోకి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప జిల్లా: వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ స్పీడ్ పెంచింది. ఎవరిని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారోనని అనుమానితులంతా టెన్షన్ పడుతున్నారు. అర్ధరాత్రి నుంచి పులివెందుల ప్రాంతంలో సీబీఐ బృందం తిరుగుతోంది. వివేకా హత్య కేసులో కీలక అనుమానితుడు సునీల్ బంధువు యువరాజును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని బుధవారం జమ్మలమడుగు కోర్టుకు తీసుకువెళుతున్నట్లు సమాచారం. ఇంతవరకు సీబీఐ అధికారులు విచారించిన వందలమందిలో ఈ యువరాజు లేరు. కొత్తగా ఇతనిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరికొందరిలో టెన్షన్ నెలకొంది.

Updated Date - 2021-07-28T19:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising